మరో డిఎసి కి సిద్ధం | AP DSC News Updates | AP DSC Latest News Today

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DSC News Updates:

ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల వర్తి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా కోటమీ ప్రభుత్వం తీపి కబురు ఇవ్వడం జరిగింది.

వచ్చే సంవత్సరం స్టార్ట్ అయ్యే నాటికి మరొకటి ఏసి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి ఆ యొక్క లన్ని కూడా జరపాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం అయితే ముందుకు నడుస్తూ ఉంది.

అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రస్తుత కాలిలతో పాటు రానున్నటువంటి మే మరియు జూన్ నాటికి సంబంధించిన ఉద్యోగ విరమణ ఖాళీలను కేటగిరీ వారిగా సేకరిస్తున్నారు. అయితే సార్ మాత్రం మనకు ప్రకాశం జిల్లాలో అలాగే నెల్లూరు కర్నూలు వంటి జిల్లాలలో అధికంగా ఎస్జీటీ పోస్టులు ఉంటాయని చెప్పి అప్డేట్లో అయితే మనం గమనించొచ్చు.

ముందుగా మనకు రేషన్లైజేషన్ మరియు పదోన్నతులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని 70% అనేది ఫినిష్ చేసిన తర్వాత 30% అనేది మనకు డైరెక్ట్ గా నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తామని చెప్పి అప్డేట్ లో ఇవ్వడం జరిగింది.

ప్రతి ఏడాది కూడా మనకు దీనికి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ అనేవి జారీ చేస్తామని లోకేష్ గారు కూడా అసెంబ్లీలో చెప్పడం అయితే జరిగింది. ప్రధానంగా మనకు డీఎస్సీ నోటిఫికేషన్ అనేది ఉగాది సందర్భంగా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ కూడా ఉగాది సందర్భంగా రిలీజ్ చేస్తామని చెప్పి ఉన్నారు.

 అవకతవకులు లేకుండా!

ఈసారి మాత్రమే ఏ విధమైనటువంటి వివాదాలు కానీ గ్రీవెన్స్ కానీ కోర్టు కేసులు కానీ అవకాశం లేనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాలు పార్టీ చేసి ముందుకు వెళ్తామని చెప్పి చెబుతున్నారు. మరి ప్రతి ఉపాధ్యాయుని నుంచి కూడా వ్యక్తిగత సరికి వివరాలు ఇవ్వండి కూడా ఆన్లైన్ ద్వారా సేకరించిన జరుగుతుంది దానికి అనుగుణంగానే ఈ యొక్క రిటైర్మెంట్ స్థానాన్ని ప్రమోషన్స్ కానీ చేపడతామని చెప్పడం జరిగింది.

ముందుగా రాసినలైజేషన్ చేస్తారు దాని తర్వాత పదోన్నతులు అయితే ఉంటాయి. ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత డీఎస్సీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతే గనక హ్యాపీగానే నోటిఫికేషన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. 70% పోస్టులన్నీ కూడా ఉద్యోగస్తులు యొక్క పదోన్నతులు ద్వారా ఫీల్ చేస్తే మిగతా 30% పోస్టులన్నీ కూడా ఎస్జీటీ పోస్ట్లు అనేవి డైరెక్ట్ గా నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది.

 డైట్ బీఈడీ బిపిఈడి కాలేజీలను బలోపేతం చేస్తాం:

ప్రైవేటు ఉపాధ్యాయ కళాశాలలో అక్రమాలకు అడ్డుకట్ట కచ్చితంగా వేస్తాము అలాగే ఈ యొక్క కాలేజీల యొక్క బలోపేతం కూడా మేము చేస్తాము.

ప్రతి ఏటా కూడా ఇకపైన మెలోడీఎస్ఎల్ అయితే వేస్తాము అని కూడా చెప్తున్నారు. ఈ యొక్క జాబ్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక 2019 నుంచి 2024 మధ్యలో మనకు ఏ విధమైనటువంటి రిక్రూట్మెంట్ అనేది ఈ యొక్క డైట్ కానీ బీడీ కానీ బీపీఈడి సంబంధించిన కాలేజీలలో జరగలేదు. కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసిన తర్వాత 18 నెలల్లోనే 16,000 మంది టీచర్స్ ని నిర్మించామని ప్రతి ఏడాది కూడా రిటైర్మెంట్స్ అనేవి ఎన్ని ఉన్నాయో అనేది చూసుకొని ప్రతి ఆట కూడా డీఎస్సీ అనేది నిర్వహించాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది.

Leave a Comment

error: Content is protected !!